చెట్లను నరికినందుకు.. రూ.లక్ష జరిమానా విధింపు.. ఎక్కడంటే..

7 months ago 8
చెట్లను పెంచడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. కాలం గడుస్తున్నా కొద్ది వాహనాల రాకతో కాలుష్యం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. దీంతో వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ పెరిగి.. ఆక్సిజన్ తక్కువ అవుతోంది. చెట్లు మనకు ఆక్సిజన్ అందించి.. కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకుంటాయి. అంటువంటి చెట్లను కొంత మంది నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నారు. దీంతో కాలుష్యం ఇంకా పెరిగిపోతోంది. ఆ గాలిని పీల్చిన చాలా మంది అనార్యోగానికి గురవుతున్నారు. అలాటి చెట్లను నరికినందుకు ఇక్కడ అధికారులు జరిమానా విధించారు.
Read Entire Article