చెట్లు నరకడం వెంటనే ఆపండి.. కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

11 months ago 14
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనున్న 400 ఎకరాల భూమికి సంబంధించిన వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 400 ఎకరాల స్థలం తమదేనని వెల్లడించిన ప్రభుత్వం.. ఆ స్థలాన్ని చదును చేసి ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌ కోసం ఉపయోగించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. వటా ఫౌండేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ స్థలాన్ని అటవీ ప్రాంతంగా గుర్తించి జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని పిల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. రేవంత్ రెడ్డి సర్కారుకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Read Entire Article