చేవెళ్ల బస్సు ప్రమాదంలో 20 మంది బలి.. మృతుల సంఖ్య పెరగటానికి అదే కారణం..!?

4 months ago 9
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. కంకర లోడ్‌తో అతివేగంగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై విచారం వ్యక్తం చేశారు.
Read Entire Article