ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు.. తెలంగాణకు చెందిన వారు ఎంత మంది ఉన్నారంటే..?

1 year ago 16
ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో తెలంగాణకు చెందిన మావోయిస్టుల లెక్క తేలింది. గత కొంత కాలంగా భద్రతా బలగాలు జరుపుతన్న కాల్పుల్లో చాలా మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందురు లొంగిపోయారు. ప్రస్తుతం అక్కడ వెయ్యి లోపే మావోయిస్టులు ఉండగా.. వారిలో తెలంగాణకు చెందిన వారు 90 మంది ఉన్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు వెల్లడించాయి.
Read Entire Article