జగనన్నా క్షమించండి.. పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం

1 year ago 17
రాజకీయాల నుంచి తప్పుకుంటూ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక తాను జన్మలో రాజకీయాల గురించి మాట్లాడను అని తేల్చి చెప్పారు. తాను ఎవరు మంచి చేసినా వారి గురించి మంచిగానే మాట్లాడానని.. కొన్ని విషయాల్లో మాత్రం విమర్శలు చేసినట్లు అంగీకరించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను అసభ్యంగా దూషించారని కేసులు నమోదైన వేళ.. రాజకీయాల నుంచి పోసాని కృష్ణ మురళి తప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Entire Article