జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులో చంద్రబాబుకు ఊరట.. నో చెప్పిన ఏసీబీ కోర్టు

3 months ago 8
, Acb Court Rejects Petition On Chandrababu Naidu: అమరావతి అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. జర్నలిస్ట్ కె బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఫిర్యాదుదారుడు, బాధితుడు కాదని కోర్టు స్పష్టం చేసింది. సీఐడీ నమోదు చేసిన రెండు కేసులను మూసివేయడానికి అధికారులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుందని చెబుతున్నారు. ఇది చంద్రబాబుకు ఉపశమనం కలిగించే అంశం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article