జగన్ సర్కార్ రేషన్ డెలివరీ వాహనాలను ఇలా వాడేస్తున్నారు.. అద్భుతమైన ఐడియా

7 months ago 8
AP Ration Vehicles Mid Day Meals: ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేసిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం ఆ వాహనాల వ్యవస్థను రద్దు చేసింది.. రేషన్ పంపణీకి పాత విధానాన్ని తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ రేషన్ వాహనాలను ఒక మంచి పనికోసమే ఉపయోగిస్తున్నారు. ఈ రేషన్ వాహనాల రూపాన్ని మార్చేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కోసం వాడేస్తున్నారు.
Read Entire Article