జనవరిలో అకౌంట్లలోకి డబ్బులు!.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం

1 year ago 28
మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించనుంది. త్వరలోనే మత్స్యకార భరోసా విడుదల చేయనున్నారు. జనవరిలో మత్స్యకార భరోసా లబ్ధిదారులకు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా చేప పిల్లల పంపిణి చేపట్టాలని ఆదేశించారు.
Read Entire Article