జనసేన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఆరోపణలు చేస్తున్న మహిళ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన బాధితురాలు.. జనసేన నాయకుల వలనే పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారని అన్నారు. జనసేన నేతలు చేసే పనుల కారణంగా మనస్తాపంతో ఆయన ఆస్పత్రిలో చేరారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.