జనసేనలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. ముహూర్తం ఫిక్స్, టీడీపీలోకి చేరాలనుకున్నా!

1 year ago 19
Kilari Rosaiah Into Janasena Party: వైఎస్సార్‌సీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తప్పడం లేదు. వరుసగా నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోతున్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే అనుచరులతో సమావేశమైన రోశయ్య.. వారితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article