జస్ట్ 5 వేల పెట్టుబడితో రూ.13 లక్షల ఆదాయం.. నల్గొండ రైతు కృషికి అరుదైన పురస్కారం

1 year ago 21
Soap Nut Cultivation: వ్యవసాయం చేయాలన్న ఇష్టానికి కాస్త అవగాహన, కష్టపడేతత్వం, వినూత్న ఆలోచనలు తోడైతే.. మట్టిలోనూ మాణిక్యాలు పండిచొచ్చు అని నిరూపిస్తున్నారు కొందరు అన్నదాతలు. అలా.. బంజరు భూముల్లో అతితక్కువ పెట్టుబడితో అత్యధిక రాబడి సాధిస్తూ.. బంజరు భూముల్లో అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు నల్గొంజ జిల్లాకు చెందిన రైతు లోకసాని పద్మారెడ్డి. దేశంలోనే మొట్ట మొదటిసారిగా కుంకుడు మొక్కల నర్సరీని ఏర్పాటు చేసిన పద్మారెడ్డి.. మిలియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారానికి ఎంపికయ్యారు.
Read Entire Article