జస్ట్ రూ.3లక్షలు ఖర్చు చేసి రూ.25 లక్షలు ఆదా చేశారట.. పాత ఫర్నీచర్‌తో, ఈ ఐడియా ఏదో బావుందే!

7 months ago 6
Nuzvid RGUKT Computer Tables Made With Broken Furniture: నూజివీడు ట్రిపుల్ ఐటీలో వ్యర్థంగా పడి ఉన్న పాత ఫర్నీచర్‌కు పూర్వ వైభవం వచ్చింది. ఇంఛార్జ్ డైరెక్టర్ అమరేంద్రకుమార్ చొరవతో విరిగిపోయిన కుర్చీలు, బల్లలను రూ.500 ఖర్చుతో కంప్యూటర్ టేబుళ్లుగా మార్చారు. కొత్తవి కొంటే రూ.5 వేలు పైగా ఖర్చయ్యేది, కానీ ఇప్పుడు తక్కువ ధరకే టేబుళ్లు సిద్ధమయ్యాయి. సుమారు రూ.25 లక్షల విలువైన ఫర్నీచర్‌ను తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడంతో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి.
Read Entire Article