జాగ్రత్త.. బర్డ్ ఫ్లూ మళ్లీ వచ్చేస్తోంది.. వేలల్లో చనిపోతున్న కోళ్లు..

2 weeks ago 8
గత రెండు నెలల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందింది. దీంతో కొన్ని వేల కోళ్లు చనిపోయాయి. అయితే అప్పటి నుంచి కూడా చికెన్ తినేందుకు చాలా మంది ఇష్టపడలేదు. తర్వాత మళ్లీ.. ఏపీలో ఈ వ్యాధి మళ్లీ విజృంభించింది. ఒక చిన్నారి కూడా ఈ వ్యాధి కారణంగా మరణించింది. హైదరాబాద్‌లో కూడా బర్డ్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు అధికార యంత్రాంగం నిర్ధారించింది. కొన్ని వేల కోళ్లను అక్కడే చంపి పూడ్చి పెట్టారు. అధికారులు, వైద్యులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Entire Article