జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా..!

4 months ago 8
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికలో 4.01 లక్షల మంది ఓటర్లు 407 కేంద్రాల్లో ఓటు వేయనున్నారు. ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు.
Read Entire Article