జూబ్లీహిల్స్ బై పోల్ కౌంటింగ్.. గుండెపోటుతో అభ్యర్థి మృతి
3 months ago
10
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు సమయంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్సీపీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) హార్ట్ ఎటాక్తో మరణించారు. తొలి రెండు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వల్ప ఆధిక్యం సాధించారు.