జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల డ్యామ్ వద్ద ఒక విషాదకర ఘటన జరిగింది. ఇద్దరు యువకులు బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఒకరు డ్యామ్లో పడిపోయి గల్లంతయ్యారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందనేది ఇంకా మిస్టరీగా ఉంది. పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి..