సంగారెడ్డి జిల్లా ఆందోల్లోని టపాసుల గోడౌన్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా గోడౌన్కి అంటుకున్న మంటలు ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతటా వ్యాపించాయి. భారీ శబ్దంతో టపాసులు పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.. గోడౌన్ చుట్టుపక్క ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. గోడౌన్ దగ్గర టపాసుల కోసం జనాలు ఎగబడుతుండగా.. వారిని పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.