టాలీవుడ్ డైరెక్టర్‌కు అమెరికాలో కంపెనీ.. నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ

1 year ago 17
Director Teja Company Mou Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్‌లో ఐదు రోజుల పర్యటనను పెట్టుబడుల లక్ష్యంగా పూర్తి చేసింది. డైరెక్టర్ తేజ అమెరికా కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో అవగాహన ఒప్పందం కుదిరింది. చంద్రబాబు నాయుడు కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్, మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ వంటి సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
Read Entire Article