టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం పలాస జీడిపప్పు

1 year ago 34
Tirumala Laddu Prasadam Palasa Cashew Use: టీటీడీకి పలాస నుంచి జీడిపప్పు లారీని పంపించారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో జీడిపప్పు వినియోగానికి సంబంధించి పలాస వ్యాపారి కోరాడ సంతోష్‌కుమార్‌ ఇటీవల బిడ్‌ దక్కించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష జెండా ఊపి.. జీడిపప్పు లోడుతో ఆ వాహనాన్ని తిరుమలకు పంపించారు. మొత్తం 10 టన్నుల జీడిపప్పును పంపించారు.
Read Entire Article