టీటీడీ కొత్త ఛైర్మన్ బీఆర్ నాయుడిపై రేగిన వివాదం.. ఆ ఫోటో వైరల్, అసలు సంగతి ఏంటంటే!

1 year ago 25
TTD Chairman Br Naidu Morphing Photos: తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) నూతన పాలకమండలి ఏర్పాటైంద. బీఆర్ నాయుడు ఛైర్మన్‌గా కొత్త పాలకమండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి సభ్యులుగా నియమితులయ్యారు. అయితే టీటీడీ ఛైర్మన్‌గా ఎంపికైన బీఆర్ నాయుడుపై సోషల్ మీడియాలో వివాదం రేగింది. ఆయన క్రిస్ట్రియన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్, టీడీపీ స్పందించింది.. క్లారిటీ ఇచ్చింది.
Read Entire Article