టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై మాజీ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు..

1 month ago 13
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భగవద్గీత గురించి టీటీడీ ఛైర్మన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన రోజా.. బీజేపీ, హిందూసంఘాలు బీఆర్ నాయుడు వ్యాఖ్యలపై తిరగబడాలని అన్నారు. బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలతో తనకు ఆయన మూతి మీద నాలుగు వేయాలన్నంత కోపం వచ్చిందని అన్నారు. మరోవైపు టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును తొలగించాలంటూ తిరుపతిలో వైసీపీ ఆందోళన చేపట్టింది.
Read Entire Article