టీడీపీని వీడి వైసీపీలో చేరిన కీలక నేత.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

1 year ago 21
Mudunuri Murali Krishnam Raju: ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి ట్విస్ట్ ఇస్తూ కీలక నేత ఒకరు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ముదునూరి ముర‌ళీకృష్ణంరాజు ఆ పార్టీని వీడారు. ఆయన తాడేప‌ల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయ‌న‌కు జ‌గ‌న్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముర‌ళీకృష్ణంరాజు అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా కూడా ఉన్నారు. ఆయన గతంలో వైఎస్సార్‌సీపీలో ఉండేవారు.. 2023లో టీడీపీ చేరారు. మళ్లీ ఇప్పుడు తిరిగి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లారు.
Read Entire Article