India Cricketer Kadapa Girl Sri Charani: భారత మహిళల క్రికెట్ జట్టు 2025 వన్డే ప్రపంచకప్ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. నవీ ముంబైలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి, తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంలో కడపకు చెందిన తెలుగమ్మాయి శ్రీచరణి కీలక పాత్ర పోషించింది. ఆమె బౌలింగ్తో 14 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. తెలగు అమ్మాయి శ్రీచరణిని అభినందిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.