టెంపుల్ టూరిజం ప్రాంతంగా ఆ జిల్లాను అభివృద్ధి చేస్తాం: మంత్రి పొంగులేటి

6 days ago 5
టెంపుల్ టూరిజం ప్రాంతంగా ములుగు జిల్లాను అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే మలుగు జిల్లాలో మేడారంను అద్భుతంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. త్వరలోనే మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సైతం అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
Read Entire Article