ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో కొత్త రైల్వే లైన్, ఇక సాఫీగా ప్రయాణం

7 months ago 8
తెలంగాణ నుంచి ఉత్తరాదికి ట్రైన్ ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి, కాజీపేట-బల్లార్షా మార్గంలో మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోంది. రూ. 2,063 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మూడో లైన్ పనులు 88 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం రూ. వేల కోట్ల అంచనా వ్యయంతో 234 కిలోమీటర్ల పొడవైన నాలుగో లైన్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయింది. ఈ కొత్త లైన్ల వల్ల రైళ్ల వేగం పెరుగుతుంది, సరుకు రవాణా మెరుగుపడుతుంది.
Read Entire Article