ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 'భారత్‌ గౌరవ్‌' వేసవి ప్రత్యేక రైళ్లు, వివరాలివే..

11 months ago 17
హైదరాబాద్‌ నుంచి వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్న ట్రైన్ ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ తీపి కబురు చెప్పింది. నగరం నుంచి మరికొన్ని ప్రాంతాలకు భారత్‌ గౌరవ్‌ వేసవి స్పెషల్ ట్రైన్లను నడుపుతోంది. ఈ నెల 23 నుంచి జూన్‌ 12 వరకు మొత్తం ప్రత్యేక ట్రైన్లు నడవనున్నాయి. మెుత్తం నాలుగు ప్యాకేజీలుగా భారత్ గౌరవ్ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.
Read Entire Article