డమ్మీ బ్యాంకు పెట్టి రూ.140 కోట్లు కొట్టేశారు.. ఏం తెలివిరా నాయనా..!

7 months ago 8
ప్రధాన మంత్రి ముద్రా యోజన పేరుతో డమ్మీ బ్యాంకు పెట్టి నిరుద్యోగులు, అమాయకుల నుంచి రూ. 140 కోట్లు కొల్లగొట్టిన తిప్పెనేని రామదాసప్ప నాయుడు, అతని కుమారుడు సాయికిరణ్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 'ముద్రా అగ్రికల్చర్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ' పేరుతో కేంద్ర పథకాలను అడ్డం పెట్టుకుని, ఉద్యోగాలు, అధిక వడ్డీ ఆశచూపి వీరు మోసానికి పాల్పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Entire Article