డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీపంలోకి వైసీపీ కార్యకర్త.! రాజోలులో ఏం జరిగింది?

3 months ago 5
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో అనుమానాస్పద వ్యక్తి కదలికలు కలకలం రేపుతున్నాయి. కొబ్బరి తోటలను పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ గత బుధవారం కోనసీమ జిల్లా రాజోలులో పర్యటించారు. ఈ సందర్భంగా శంకరగుప్తం డ్రెయిన్ వలన దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనలో ఓ అపరిచిత వ్యక్తి ఆయనకు సమీపంలో సంచరించాడని డిప్యూటీ సీఎంవో అధికారులు గుర్తించారు. సదరు వ్యక్తి వైసీపీ కార్యకర్తగా గుర్తించినట్లు సమాచారం. దీనిపై కోనసీమ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Read Entire Article