ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని మోదీ, హోంమంత్రి షాతో భేటీ!

1 year ago 27
Chandrababu Delhi Visit: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఇవాళ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. విజయ్ ఘాట్ సమీపంలో ఉన్న సదైవ్ అటల్ ప్రదేశంలో జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశానికి చంద్రబాబు హాజరవుతారు. చంద్రబాబు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటుగా పలువురు కేంద్రమంత్రుల్ని కలిసే అవకాశం ఉంది.
Read Entire Article