తమిళనాడుతో పోలిస్తే ఏపీలో రూ.10 ఎక్కువ.. సిగ్గుపడాలి: వైఎస్ షర్మిల

2 months ago 14
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఉన్న రాష్ట్రంగా ఏపీ ఉందని షర్మిల విమర్శించారు. ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలని.. అదనపు వ్యాట్, రోడ్డు సెస్సును మినహాయించాలని షర్మిల డిమాండ్ చేశారు. తమిళనాడుతో పోలిస్తే ఏపీలో ఇంధన ధరలు రూ.10 ఎక్కువగా ఉన్నాయన్న షర్మిల.. ఇంధన ధరల్లో దేశంలోనే తొలిస్థానంలో ఉన్నందుకు సిగ్గుపడాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు.
Read Entire Article