తల్లికి వందనం పథకం డబ్బులు రూ.13వేలు రాలేదా.. ఈ తప్పు పొరపాటున కూడా చేయొద్దు

8 months ago 8
Talliki Vandanam Scheme 2025: ఏపీలో తల్లికి వందనం పథకం డబ్బులు రానివారికి వస్తున్న ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు అడిగితే ఇవ్వొద్దని సూచిస్తున్నారు. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా డబ్బులు రాకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరుతున్నారు. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
Read Entire Article