తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు షాక్‌.. పెద్ద సమస్య వచ్చిందే, సింపుల్‌గా ఇలా చేస్తే డబ్బులు జమ

8 months ago 11
Talliki Vandanam Scheme 2025 Electricity Meters Problem: తల్లికి వందనం పథకం డబ్బులు రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ బిల్లుల సమస్య, ఒకరి పేరు మీద రెండు మీటర్లు ఉండటం వంటి కారణాలతో డబ్బులు జమ కాలేదు. రాజమహేంద్రవరం రూరల్‌లో ఒక మహిళ తన పేరు మీద రెండు మీటర్లు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యింది. ఇలాంటి సమస్యలతో జిల్లాలో వందలాది మంది విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు ఈ తప్పులను సరిచేసి, డబ్బులు జమ అయ్యేలా చూడాలని కోరుతున్నారు.
Read Entire Article