తిరుపతి: కపిలతీర్థం ఆలయంలో ఆక్టోపస్ బలగాలు.. ఏమైందంటే?

10 months ago 37
తిరుపతిలోని కపిలతీర్థం ఆలయంలో ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. పహల్గాం ఉగ్ర ఘటన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా భద్రతా దళాలు ఈ మాక్ డ్రిల్ నిర్వహించాయి. విపత్కర పరిస్థితులు తలెత్తిన సమయంలో ఎలా వ్యవహరించాలి.. భక్తులను ఎలా రక్షించాలనే విషయమై టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందికి, స్థానిక పోలీసులకు మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించాయి. ఈ కార్యక్రమంలో ఆక్టోపస్ కమాండోలు పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు ఈ మాక్ డ్రిల్ జరిగింది.
Read Entire Article