తిరుపతి నుంచి అయోధ్యకు శ్రీరామ యంత్రం.. ప్రత్యేకతలివే, 5 రాష్ట్రాలు, 45 రోజులు

7 months ago 11
Tirupati To Ayodhya Rathayatra: తిరుపతి శ్రీవారి పాదాల చెంత నుంచి అయోధ్యకు శ్రీరామ యంత్ర రథయాత్ర చేపట్టినట్టు కంచి మఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ తెలిపారు. తిరుపతి ఇస్కాన్‌రోడ్డులోని కంచి మఠంలో శ్రీరామ యంత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తిరుపతి నుంచి అయోధ్యకు తీసుకువెళుతున్న శ్రీరామ యంత్ర రథాన్ని టీటీడీ జేఈవో వీరబ్రహ్మంతో కలిసి స్వామిజీ జెండా ఊపి ప్రారంభించారు. పురాతనమైన కంచిమఠంలో శ్రీరాముడి మూల యంత్రం ఉందని.. పురాతన మహా యంత్రం లాగానే నూతనంగా యంత్రాన్ని తయారు చేయించామన్నారు.
Read Entire Article