తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటుపై.. రైల్వే బోర్డు కీలక నిర్ణయం

7 months ago 10
తిరుపతిలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలంటూ గత కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. బాలాజీ రైల్వే డివిజన్ పేరుతో నూతన రైల్వే డివిజన్ తిరుపతిలో ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే ఈ డిమాండ్లపై రైల్వే్ బోర్డు స్పందించింది. తిరుపతి రైల్వే డివిజన్ ఏర్పాటు సాధ్యం కాదంటూ తిరుపతి ఎంపీ గురుమూర్తికి రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ లేఖ రాశారు.
Read Entire Article