Telangana Ex Minister Buy Tirupati Engineering College: తెలంగాణ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తన విద్యా సంస్థలను దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తిరుపతిలో ఒక ఇంజినీరింగ్ కళాశాలను కొనుగోలు చేశారు. దేశమంతా తన కాలేజీలు విస్తరించేలా.. అలాగే తెలంగాణలో కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పుకొచ్చారు. పేద ప్రజలకు విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ అడుగులు వేస్తున్నట్లు మల్లారెడ్డి తెలిపారు.