తిరుపతి వెళ్లే వారికి బిగ్ రిలీఫ్.. ఆ రైలు సర్వీస్ పొడిగింపు..

10 months ago 24
వేసవి సెలవుల సీజన్ వచ్చేసింది.. స్కూళ్లు, కాలేజీల తలుపులు మూతపడనున్నాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో ఎటు వెళ్లాలనే దానిపై ప్లాన్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు వెళ్తే.. మరికొంతమంది విహారయాత్రలు ప్లాన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల్లో రైల్వేస్టేషన్లు రద్దీతో కిటకిటలాడనున్నాయి. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతోంది. తాజాగా విశాఖ తిరుపతి ప్రత్యేక రైలు సర్వీసులు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Read Entire Article