తిరుపతిలో దారుణ ఘటన.. ఏకంగా ఐదుగురిని..!

3 weeks ago 8
తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బు కోసం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం. దుండగుల నుంచి తప్పించుకున్న రాజేష్ అనే వ్యక్తి ఈ వివరాలను పోలీసులకు తెలియజేశారు. జీవకోనలో ఉండే రాజేష్ కుటుంబాన్ని శుక్రవారం కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారు. డబ్బులు డిమాండ్ చేశారు. అయితే చిత్తూరులోని తమ బంధువుల దగ్గరకు వెళ్తే ఇస్తారని చెప్పటంతో.. వీరిని తీసుకుని కారులో బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో తాను కారులో నుంచి దూకి తప్పించుకున్నానని రాజేష్ చెప్తున్నారు.
Read Entire Article