Tirupati Three Fall To Death From Building: తిరుపతిలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం నుండి పడి ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. ఇదిలా ఉండగా, చిత్తూరు-తిరుపతి జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వరుస రోడ్డు ప్రమాదాలు చిత్తూరు జిల్లాలో విషాదాన్ని నింపాయి. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది.