Tirumala Vaikunta Dwara Darshan Local Quota: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు వెళ్లే స్థానికులకు శుభవార్త! తిరుపతి, తిరుమల ప్రాంతాల వారికి ప్రత్యేక కోటా కేటాయించారు. జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 మందికి టోకెన్లు ఇవ్వనున్నారు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటలలోపు నమోదు చేసుకోవాలి. డిసెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు ఎవరికి వస్తాయో వెల్లడిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!