తిరుమల ఆలయం డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు.. దాదాపు 10 ఏళ్ల తర్వాత!

1 hour ago 1
Acb Raids In TTD Deputy Eo Lokanadham House:తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో ఏసీబీ దాడులు చేపట్టింది. తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. లోకనాథానికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
Read Entire Article