నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన వారి తుది పరిశీలన.. అధికారులు ఏం పరిశీలిస్తారంటే..?

1 hour ago 1
హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ టవర్స్‌కు ఎంపికైన లబ్ధిదారుల తుది పరిశీలన నేటి నుంచి ప్రారంభం కానుంది. 16 నియోజకవర్గాల్లో ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి కుటుంబాల అర్హతలను పరిశీలించనున్నాయి. గత పదేళ్లుగా అదే నియోజకవర్గంలో నివాసం, దరఖాస్తు వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం తదితర అంశాలను అధికారులు నిర్ధారిస్తారు. ఇంటిని జియోట్యాగ్‌ చేసి వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయనున్నారు. నాలుగు రోజుల్లో వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనర్హుల స్థానంలో అవకాశం కల్పించేందుకు వెయిటింగ్‌ లిస్టును కూడా సిద్ధం చేశారు.
Read Entire Article