తిరుమల కొండపై వెలసిన డిక్లరేషన్ బోర్డులు.. జగన్ పర్యటన రద్దు

1 year ago 24
Declaration In Tirupati: హైందవేతరులకు ఆలయం ప్రవేశం గురించి నిబంధనలు పేర్కొంటూ తిరుమల తిరుపతి కొండలపై డిక్లరేషన్ బోర్డులు వెలిశాయి. శ్రీ వేంకటేశ్వరుడి పట్ల తమకు విశ్వాసం, గౌరవం ఉన్నట్లు ధ్రువీకరణ ఇవ్వాల్సిందేనని టీటీడీ స్పష్టం చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన వేళ ఈ బోర్డులు వెలియడం, ఆయన తన పర్యటనను రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారాయి. టీటీడీ డిక్లరేషన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ట్వీట్ చేశారు.
Read Entire Article