తిరుమల ఘాట్ రోడ్డులో.. రాత్రి 9 గంటల సమయంలో.. భక్తులు వీడియో తీయటంతో వెలుగులోకి..

4 months ago 7
తిరుమల ఘాట్ రోడ్డులో మంగళవారం రాత్రి కొండచిలువ కలకలం రేపింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో తిరుమల రెండో ఘాట్ రోడ్డులో భక్తులకు కొండ చిలువ కనిపించింది. దీంతో కారులో వెళ్తున్న భక్తులు భయపడిపోయారు. కొంతమంది దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచటంతో.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మరోవైపు అటవీ ప్రాంతం కావటంతో అప్పుడప్పుడూ తిరుమల కొండపై వన్యప్రాణుల సంచారం కనిపిస్తూ ఉంటుంది.
Read Entire Article