తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. వీకెండ్ కావటంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం స్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి భక్తులు తిరుమల టూర్ ఫ్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు.