తిరుమల దర్శనాలు, గదులు.. భక్తుల కోసం కీలక నిర్ణయం.. ఇక ఆ టెన్షన్ అవసరం లేదు

10 months ago 11
TTD Review On Cro Tirumala Devotees: వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ చర్యలు చేపట్టింది. అన్నమయ్య భవన్ లోని సీఆర్వోను పునర్వ్యవస్థీకరించాలని ఈవో జె. శ్యామల రావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి నిర్ణయించారు. భక్తుల రద్దీని తగ్గించి, మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దర్శనానికి ఎక్కువ సమయం పడుతున్నందున, క్యూలైన్లలో భక్తులకు అన్నప్రసాదాలు, నీరు అందించాలని అధికారులకు సూచించారు.
Read Entire Article