తిరుమల పరకామణిలో బంగారు చోరీ కేసు.. పెంచలయ్య విచారణలో షాకింగ్ విషయాలు

1 year ago 23
Tirumala Parakamani Gold Biscuit Theft Case: తిరుమల పరకామణిలో బంగారు బిస్కెట్ చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. శ్రీవారి పరకామణిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తు్న్న తిరుపతికి చెందిన పెంచలయ్య అనే వ్యక్తి 100 గ్రాముల బంగారు బిస్కెట్ చోరీ చేస్తూ అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన తిరుమల వన్ టౌన్ పోలీసులు.. పెంచలయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఇక పెంచలయ్య విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. పెంచలయ్య ఇప్పటికే పలుసార్లు చోరీ చేసినట్లు గుర్తించారు. పెంచలయ్య దగ్గర నుంచి సుమారుగా 46 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article