తిరుమల పర్యటన రద్దు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

1 year ago 44
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు అయ్యింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆయన తిరుమలకు బయల్దేరాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో వైఎస్ జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. తిరుమలలో డిక్లరేషన్ వ్యవహారంతో పాటుగా.. భౌతిక దాడులకు దిగే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. అనంతరం విలేకర్ల సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. టీడీపీ కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article