తిరుమల: భక్తురాలి ఖరీదైన కానుక.. కళ్లు చెదిరే మొత్తం, ఎంతంటే!

1 year ago 27
Sri Padmavati Golden Vyjayanti Mala: తిరుమల శ్రీవారికి, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి మహిళా భక్తులు ఖరీదైన కానుకల్ని అందజేశారు. టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ డికే ఆదికేశవులు కుమార్తె తేజస్విని, మనవరాలు చైతన్య తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన వైజయంతి మాలను అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుచానూరు పద్మావతి అమ్మవారికి వారు రూ.కోటి విలువైన మరో వైజయంతి మాలను కానుకగా అందజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article