తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మొబైల్స్, ఇలా కొనుగోలు చేయొచ్చు

7 months ago 9
Tirumala E Auction Mobile Phones: తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు సమర్పించిన 73 లాట్ల మొబైల్ ఫోన్లను ఆగష్టు 4, 5 తేదీల్లో టీటీడీ ఆన్‌లైన్‌లో వేలం వేయనుంది. కార్బన్, శాంసంగ్, నోకియా వంటి వివిధ బ్రాండ్ల ఫోన్లు ఈ వేలంలో అందుబాటులో ఉంటాయి. ఆసక్తి గల బిడ్డర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-కొనుగోలు పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. మరిన్ని వివరాల కోసం టీటీడీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Read Entire Article